శ్రీ గురుభ్యోన్నమః
ఎందరో మహానుభావులు వాట్సాప్ గ్రూపులలో మన ఆరాధ్య పూర్వీకుల
గురుంచి , ప్రముఖుల గురుంచి వ్రాసినారు ,వ్రాస్తున్నారు .
ముఖ్యముగా ముదిగొండ శంభుప్రసాద్ , మరియు ఎస్ .పి .సతీష్చంద్ర ,కాశీనాధుని సుబ్రహ్మణ్యం ఎస్ ఫి కోటేశ్వరప్రసాద్ మొదలగువారు
ఎందరో వ్రాసినారు ..వాటిని ఒక చోట చేర్చి , ఒక చోట గూర్చి
వెబ్సైటు (బ్లాగు ) లోను , ఫేస్బుక్ లోను పేర్చి వుంచాను
"శివపురి శివుని " ఆజ్ఞతో ,అనుమతితో ఒక పుస్తకముగా
రూపొందించాను . ఆయన అజ్ఞానుసారమే ఆంగ్లములో
ఆరాధ్యులు
THE GOLDEN ERA
అని (స్వర్ణ యుగము ) పెట్టాను .
అంతా ఈశ్వరాజ్ఞ .
ఇది ఒక పుస్తక రూపముగా రూపొందుటకు ..సహకరించిన
శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు .
శివార్పణమస్తు.
ముదిగొండ సేనాపతి